Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామతో ఎఫైర్... లవర్‌తో రొమాన్స్... మధ్యలో టీవీ యాంకర్... లింకేంటి?

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (20:19 IST)
విజయవాడలో సంచలనం సృష్టించిన జయరాం హత్య కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి చెప్పిన విషయాలు ఇప్పటికే సంచలనమయ్యాయి. తనంటే తన మామయ్యకు చచ్చేంత ప్రాణమనీ, తనతో లైంగిక సంబంధం కోసం వెంపర్లాడటంతో చివరికి ఒప్పుకున్నానని ఆమె తెలియజేసినట్లు సమాచారం.
 
ఇకపోతే ఈ కేసుకు సంబంధించి శిఖా చౌదరితో పాటు ఆమె ప్రియుడు రాకేశ్ రెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఐతే వీరితో పాటు మరో యువతిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె జయరాంకు పీ.ఎగా పనిచేస్తోందనీ, అతడికి సంబంధించిన కీలక వ్యవహారం మొత్తం ఈమెకు తెలుసనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
 
హతుడికి వ్యక్తిగత కార్యదర్సిగా వున్న ఈమె గతంలో ఎక్స్‌ప్రెస్ టీవీ యాంకర్‌గా పనిచేసిందని చెప్పుకుంటున్నారు. ఆ చానెల్ మూసివేశాక జయరాంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ చివరికి అతడి పిఎగా వ్యవహరిస్తోందని అంటున్నారు. మరి ఈమె చెప్పే విషయాలు హత్యలో మరిన్ని కోణాలను బయటపెడతాయోమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం