Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామతో ఎఫైర్... లవర్‌తో రొమాన్స్... మధ్యలో టీవీ యాంకర్... లింకేంటి?

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (20:19 IST)
విజయవాడలో సంచలనం సృష్టించిన జయరాం హత్య కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి చెప్పిన విషయాలు ఇప్పటికే సంచలనమయ్యాయి. తనంటే తన మామయ్యకు చచ్చేంత ప్రాణమనీ, తనతో లైంగిక సంబంధం కోసం వెంపర్లాడటంతో చివరికి ఒప్పుకున్నానని ఆమె తెలియజేసినట్లు సమాచారం.
 
ఇకపోతే ఈ కేసుకు సంబంధించి శిఖా చౌదరితో పాటు ఆమె ప్రియుడు రాకేశ్ రెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఐతే వీరితో పాటు మరో యువతిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె జయరాంకు పీ.ఎగా పనిచేస్తోందనీ, అతడికి సంబంధించిన కీలక వ్యవహారం మొత్తం ఈమెకు తెలుసనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
 
హతుడికి వ్యక్తిగత కార్యదర్సిగా వున్న ఈమె గతంలో ఎక్స్‌ప్రెస్ టీవీ యాంకర్‌గా పనిచేసిందని చెప్పుకుంటున్నారు. ఆ చానెల్ మూసివేశాక జయరాంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ చివరికి అతడి పిఎగా వ్యవహరిస్తోందని అంటున్నారు. మరి ఈమె చెప్పే విషయాలు హత్యలో మరిన్ని కోణాలను బయటపెడతాయోమో చూడాలి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం