Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య తీర్పు : పారాహుషార్... అప్రమత్తంగా ఉండాలి : కేంద్రం అలెర్ట్

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (17:18 IST)
ఎన్నో దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పును ఏ క్షణమైనా వెలువరించే అవకాశాలు ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. 
 
అన్ని భద్రతా చర్యలను తీసుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని సూచించింది. అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ ఇప్పటికే 4 వేల అదనపు పారామిలిటరీ బలగాలను తరలించింది. 
 
మరోవైపు, బీజేపీ నేతలకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఓ విజ్ఞప్తి చేశారు. మంత్రులంతా స‌మ‌య‌మ‌నం పాటించాల‌ని పిలుపునిచ్చారు. అయోధ్య తీర్పును విన‌య‌పూర్వకంగా అంగీక‌రించాల‌ని త‌న క్యాబినెట్ స‌హ‌చ‌రుల‌కు మోడీ స‌ల‌హా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. 
 
తీర్పుపై అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేయ‌రాదు అని వారికి ఆయ‌న స్ప‌ష్టం చేశారు. స్నేహ‌పూర్వ వాతావ‌ర‌ణాన్ని ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. గెలుపు, ఓట‌మి దృష్టితో తీర్పును చూడ‌రాద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments