Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్కు పరిరక్షణా సభకు పీకే: సీబీఐ మాజీ జేడీ ఏమన్నారో తెలుసా?

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (19:08 IST)
విశాఖ ఉక్కు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు ఉక్కు పరిరక్షణా సభలో పాల్గొనేందుకు వెళ్లనున్న నేపధ్యంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. పవన్ రాక కేంద్రంపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ చేస్తున్న ప్రయత్నాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపారు.
 
కాగా తొలుత జనసేనలో చేరిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత పార్టీ నుంచి వైదొలిగారు. పవన్ కళ్యాణ్ కు అంకితభావంపై తనకు అనుమానం వస్తోందని చెపుతూ పార్టీని వీడారు. ఐతే పవన్ మాత్రం అటు సినిమాలు చేస్తూనే ఇటు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఈ అంశాలను లక్ష్మీనారాయణ నిశితంగా గమనిస్తున్నారు.
 
మరోవైపు పవన్ కళ్యాణ్ విశాఖ సభలో పాల్గొనేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కానీ తాము వెనక్కి తగ్గేది లేదంటూ జనసైనికులు చెపుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments