Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపాక్ స్టేడియం వద్ద ఆందోళనలు.. సినీ దర్శకులపై లాఠీ ఛార్జ్.. ఉద్రిక్తత

చెన్నై చేపాక్ క్రికెట్ మైదానంలో బ్యానర్లు, జెండాలను తీసుకెళ్లెందుకు తమిళ క్రికెట్ సంఘం నిషేధం విధించింది. కావేరి బోర్డు నియమించలేదని సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, తమిళ సంఘాలన్నీ చేపాక్ స్టేడియం వద్ద ఆ

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (17:57 IST)
చెన్నై చేపాక్ క్రికెట్ మైదానంలో బ్యానర్లు, జెండాలను తీసుకెళ్లెందుకు తమిళ క్రికెట్ సంఘం నిషేధం విధించింది. కావేరి బోర్డు నియమించలేదని సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, తమిళ సంఘాలన్నీ చేపాక్ స్టేడియం వద్ద ఆందోళనలకు దిగినా ఫలితం లేకపోయింది. చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ జట్టు సభ్యులను పోలీసులు భారీ బందోబస్తు నడుమ స్టేడియం చేరుకున్నారు. 
 
కావేరి బోర్డుపై కేంద్రం ఏమాత్రం స్పందించకపోవడంతో తమిళ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఐపీఎల్ పోటీలు నిర్వహించకూడదని రాజకీయ పార్టీలు, రైతులు, సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి చెన్నై-కోల్‌కతా జట్ల మధ్య చేపాక్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను అడ్డుకునేందుకు స్టేడియం ముందు భారీగా ఆందోళనలు చేస్తున్నారు. ఇంకా క్రికెటర్ల బస్సును అడ్డుకునేందుకు వాలాజా రోడ్డుపై ఆందోళనకు దిగిన ప్రముఖ సినీ దర్శకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో చెన్నై నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments