రక్తం తాగితే దోమల పొట్ట పగులుతుంది.. కానీ వాటికి ఏమీ కావు (Video)

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (14:16 IST)
mosquitoes
రక్తం తాగడం దోమల అలవాటు. మగ దోమలు మొక్కల రసాన్ని పీల్చుకుని బతుకుంటాయి. మనుషుల రక్తాన్ని ఆడ దోమలు పిప్పి చేస్తాయి. అవి కుడుతున్నప్పుడు రక్తం అంతా తాగేస్తుంటాయి. ఇలా తాగేస్తే దోమల పొట్ట పగలాలని తిట్టుకునే వారు ఎంతోమంది వుంటారు. కానీ దోమల పొట్ట పగలడం మాత్రం ఎప్పుడూ చూడలేదు. మన తిట్లు ఒక్కోసారి నిజమవుతాయి. 
 
ఎలా అంటారా? దోమలు అధికంగా మనిషి రక్తం తాగిడం వల్ల వాటి పొట్ట నిజంగానే పగులుతుంది. దీనివల్ల వాటికేం ప్రమాదం జరగదు. ఈ మాటలు చెబితే నమ్మాలనిపించదు. అందుకే వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోను పెర్రన్ రాస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అయింది. దీనిని ఇప్పటి వరకు 115.8కే మంది వీక్షించారు. ఇంకా లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవి గారి సలహా స్పూర్తి,. బుచ్చిబాబు వల్ల చేతికి గాయం : రామ్ చరణ్

Sudheer Anand: సుడిగాలి సుధీర్ ఇకపై సుధీర్ ఆనంద్ గా హై లెస్సో చిత్రంతో రాబోతున్నాడు

Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments