Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌశల్ సైన్యం షాక్... కౌశల్ కంటే దీప్తికి ఎక్కువ ఓట్లు..

బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌కు ఓట్లు ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. పలు విధానాలలో ఓట్లు వేసే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. అయితే మొదటి సీజన్ చూసిన తర్వాత ఒక అవగాహనకు వచ్చిన కొంతమంది హౌస్‌లోకి ఎంటరయ్యే ముందే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిస

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (12:34 IST)
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌కు ఓట్లు ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. పలు విధానాలలో ఓట్లు వేసే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. అయితే మొదటి సీజన్ చూసిన తర్వాత ఒక అవగాహనకు వచ్చిన కొంతమంది హౌస్‌లోకి ఎంటరయ్యే ముందే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సోషల్ మీడియాలో గ్రూపులు ఏర్పాటు చేసుకుని, వస్తున్నారు. ఇది కామనే, కానీ మరికాస్త ముందుకెళ్లి ఓట్ల కోసం టెక్నికల్ టీములను కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
ఈ నేపథ్యంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కౌశల్. కౌశల్ ఆర్మీ పేరిట అతనికి ప్రచారం కల్పించడం, ఓట్లు అడగడం, మిగిలిన హౌస్‌మేట్స్‌ను సోషల్ మీడియాలో టార్గెట్ చేసి బ్యాడ్ చేయడం చేస్తున్నారు. ఇటీవలి నామినేషన్స్‌లో కౌశల్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన దీప్తిని టార్గెట్ చేసారు. ఆవిడకు ఓట్లు పొందడం కోసం ‘రామ్ ఐటీ సొల్యూషన్స్’ అనే సంస్థ ద్వారా ప్రత్యేక టెక్నికల్ టీమ్ ఏర్పాటు చేసుకుందని, ఆ కారణంగానే ఆమె 100 రోజులు కొనసాగగలిగిందని ఆరోపిస్తున్నారు.
 
ఇందులో నిజాలెంతవరకు ఉన్నాయో తెలీదు మరి. కౌశల్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయనే అక్కసుతో కౌశల్ ఆర్మీ చేస్తున్న అసత్య ప్రచారం కూడా కావచ్చని దీప్తి సపోర్టర్స్ అంటున్నారు. కానీ, తమ వద్ద అందుకు తగిన ఆధారాలు ఉన్నాయంటూ పలు ఫోటోలు కూడా ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments