Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ గారి అబ్బాయి బాలకృష్ణ గారు నోరు అదుపులోపెట్టుకోవాలి: ప‌వ‌న్ కల్యాణ్

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (11:15 IST)
జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ… టీడీపీ నేత‌లపై ఫైర్ అయ్యారు. జనసేన ఆడపడుచులు, యువతీయువకుల పట్ల టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్లు నా దృష్టికి వస్తున్నాయి. వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి అని అన్నారు. పెద్దలు, ఎన్టీఆర్ గారి అబ్బాయి బాలకృష్ణ గారు మన జనసేన కార్యకర్తలని అలగా జనం అంటూ కామెంట్ చేసారు. 
 
అలాగే ప్రజల పట్ల తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కులం పేరుతో దూషిస్తున్నారు. ఈ మధ్యనే అచ్చెన్నాయుడు మత్స్యకారులను ఇలాగే తిట్టారు. వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి. కాకినాడ సభ నుంచి చెబుతున్నా, కాకినాడ పార్లమెంట్ సీటు, ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు జనసేనకు దక్కాలి. ఆ విధంగా జన సైనికులు ముందుకు వెళ్ళాలి అన్నారు.

సంబంధిత వార్తలు

యాక్షన్ సీక్వెన్స్‌తో ఊచకోతగా విశాల్ - రత్నం ట్రైలర్

శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ నటించిన యాక్షన్, కిడ్నాప్ డ్రామాగా పారిజాత పర్వం

భయం, వినోదం కలిగించే భవనమ్ చిత్రం : చిత్ర యూనిట్

మణి సాయితేజను హీరోగా నిలబెట్టే చిత్రం ఆర్.కె. గాంధి రుద్రాక్షపురం : చిత్ర యూనిట్

మార్కెట్ మహాలక్ష్మి థియేటర్ లో చూడాల్సిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: దర్శకుడు విఎస్ ముఖేష్

బార్లీ నీరు ఎండాకాలంలో ఎందుకు తాగాలో తెలుసా?

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిరోధించే మార్గాలు ఇవే

ఖాళీ కడుపుతో కలబంద రసం ఉదయం పూట సేవిస్తే?

దేహానికి సంపూర్ణ శక్తి అందాలంటే తినాల్సిన ఫుడ్ ఇదే

చామంతి టీ తాగితే ఇవే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments