Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాతో పెట్టుకుంటే అడ్రస్ గల్లంతే.. ఆ ముగ్గురికి వార్నింగ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తనతో పెట్టుకుంటే అడ్రస్ గల్లం

Webdunia
బుధవారం, 28 మార్చి 2018 (10:53 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తనతో పెట్టుకుంటే అడ్రస్ గల్లంతేనంటూ హెచ్చరించారు. 
 
బుడగజంగాల మహాసభలో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశానని అన్నారు. దీంతో, రాష్ట్రంపై కక్ష కట్టే పరిస్థితికి కేంద్రం వచ్చిందని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకపోతే వదిలిపెట్టనని కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తుంటే, రాష్ట్రంపై దాడి చేస్తున్నారని, అవమానకరరీతిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
 
ముఖ్యంగా, నిన్నమొన్నటివరకు తమకు సహకరించిన జనసేన కూడా ఇపుడు తమపై విమర్శలు గుప్పిస్తోందని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు బీజేపీకి లొంగిపోయారని ఆరోపించారు. అందుకే ఎక్కడికక్కడ లాలూచీ పడుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని మాట్లాడినా భయపడే సమస్యే లేదని, ఎన్ని శక్తులు అడ్డొచ్చినా సరే, ఎదిరించి ప్రజల పక్షాన నిలబడతామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments