Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణను దాటేసిన ఏపీ, కేవలం 11 గంటల్లో 12 కేసులు, మొత్తం 161

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (12:24 IST)
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో దేశంలోనే అట్టడుగు స్థాయిలో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిజాముద్దీన్ ఘటన చావుదెబ్బ కొట్టింది. అక్కడ నుంచి వచ్చినవారిలో చాలామందికి కరోనా పాజిటివ్ వునట్లు తేలడంతో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. తాజాగా ఉదయం 9 గంటలకు మొత్తం 161 కేసులు నమోదు కావడంతో తెలంగాణను దాటేసినట్లయింది. 
 
ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, రాష్ట్రంలో 02-04-2020 రాత్రి 10 గంటల తర్వాత నుంచి 03.04.2020 ఉదయం 9:00 వరకు కొత్తగా కొవిడ్-19 పాజిటివ్ కేసులు 12 నమోదైనట్లు పేర్కొంది. దీనితో తెలంగాణలో నమోదైన 154 కేసుల నుంచి ఏపీ మించిపోయినట్లయింది.
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments