Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్నవరంలో కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టిన ఎయిర్ ఇండియా విమానం

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (18:40 IST)
గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దోహా నుంచి గన్నవరం వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది.
 
ఈ ఘటనలో విమానం రెక్కలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విమానంలో మొత్తం 64 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా సురక్షితంగా వున్నట్లు తెలిపారు.
 
కాగా ఈ విమానానికి ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారిస్తున్నారు. అసలు విమానం ల్యాండింగ్ సమీపంలో ఎలాంటి స్తంభాలు లేకుండా జాగ్రత్త తీసుకుంటారు. మరి ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్నది విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

David Warner: రాబిన్‌హుడ్‌ కోసం హైదరాబాదులో డేవిడ్ వార్నర్- హగ్ ఇవ్వని కేతిక (video)

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments