Webdunia - Bharat's app for daily news and videos

Install App

Alluri Sitaramaraju: సర్.. సర్.. సెల్ఫీ ప్లీజ్: ప్రధాని మోదీతో మంత్రి రోజా సెల్ఫీ

Webdunia
సోమవారం, 4 జులై 2022 (12:41 IST)
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా, ఆజాదీకా అమృత్ ఉత్సవ్‌లో భాగంగా భీమవరంలో ప్రధానమంత్రి మోదీ వీరుడి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా భీమవరంలో బహిరంగ సభను నిర్వహించారు.

 
సభలో ప్రధాని మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి శిరసు వంచి వందనం చేస్తున్నామన్నారు. గిరిజనుల కోసం 750 గిరజన పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరిని చూస్తుంటే మన దేశాన్ని అభివృద్ధిపథంలో ముందుకు నడపడంలో ఎవ్వరూ అడ్డుకోలేరని విశ్వాసం కలుగుతుందన్నారు.

 
సభ ముగిశాక ప్రధానమంత్రి అందరికీ అభివాదం చేస్తూ వెళ్తుండగా మంత్రి రోజా సెల్ఫీ కోసం ప్రధానిని అడిగారు. ఆయన నవ్వుతూ సెల్ఫీకి ఫోజు ఇచ్చారు.
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments