Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోబీ మంచూరియన్‌లో నో టేస్ట్.. వ్యాపారం డౌన్

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (15:40 IST)
గోబీ మంచూరియన్‌లో వాడే రసాయనాన్ని బెంగళూరులో నిషేధించారు. ఈ కెమికల్‌ వాడితే రూ.10వేలు జరిమానా విధిస్తామని ఆరోగ్యశాఖ నోటీసులు కూడా ఇచ్చింది. అందుకే గత వారం రోజుల నుంచి గోబీ వ్యాపారులకు విపరీతమైన ఊరట కలిగించడంతో పాటు గోబీ మంచూరియా తినే వారి సంఖ్య తగ్గింది. 
 
గోబీ మంచూరియాలో వాడే రసాయనం వల్లే కేన్సర్ వ్యాపిస్తోందని స్పష్టమవుతోంది. గోబీ మంచూరియాలో వాడే రసాయనాన్ని ఆహార శాఖ నిషేధించింది. దీంతో గోబీ మంచూరియన్ వ్యాపారుల వ్యాపార టర్నోవర్ ఒక వారం నుండి 80 శాతం పడిపోయింది. వినియోగదారులు కూడా గోబీ తినేందుకు ఆసక్తి చూపట్లేదు. ఎక్కువ మంది పానీపూరీ, భేల్ పూరీ, సెవ్ పూరీ మరియు ఇతర చాట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments