Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోబీ మంచూరియన్‌లో నో టేస్ట్.. వ్యాపారం డౌన్

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (15:40 IST)
గోబీ మంచూరియన్‌లో వాడే రసాయనాన్ని బెంగళూరులో నిషేధించారు. ఈ కెమికల్‌ వాడితే రూ.10వేలు జరిమానా విధిస్తామని ఆరోగ్యశాఖ నోటీసులు కూడా ఇచ్చింది. అందుకే గత వారం రోజుల నుంచి గోబీ వ్యాపారులకు విపరీతమైన ఊరట కలిగించడంతో పాటు గోబీ మంచూరియా తినే వారి సంఖ్య తగ్గింది. 
 
గోబీ మంచూరియాలో వాడే రసాయనం వల్లే కేన్సర్ వ్యాపిస్తోందని స్పష్టమవుతోంది. గోబీ మంచూరియాలో వాడే రసాయనాన్ని ఆహార శాఖ నిషేధించింది. దీంతో గోబీ మంచూరియన్ వ్యాపారుల వ్యాపార టర్నోవర్ ఒక వారం నుండి 80 శాతం పడిపోయింది. వినియోగదారులు కూడా గోబీ తినేందుకు ఆసక్తి చూపట్లేదు. ఎక్కువ మంది పానీపూరీ, భేల్ పూరీ, సెవ్ పూరీ మరియు ఇతర చాట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments