చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చిన అలీ... పవన్ కల్యాణ్‌కు చెప్పే చేరిన అలీ?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (20:01 IST)
సినీ న‌టుడు అలీ... గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే... తెలుగుదేశం పార్టీలో త‌గిన గుర్తింపు రాక‌పోవ‌డంతో ఈసారి త‌న‌కు ఎవ‌రైతే గుర్తింపు, ఆశించిన ప‌ద‌వి ఇస్తారో ఆ పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇటీవ‌ల వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహన్ రెడ్డిని పాద‌యాత్ర స‌మ‌యంలో క‌ల‌వ‌డం... ఆ త‌ర్వాత చంద్ర‌బాబును క‌ల‌వ‌డం... ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌ల‌వ‌డం తెలిసిందే. దీంతో అలీ వైసీపీలో చేర‌నున్నారు అంటూ వార్త‌లు వ‌చ్చాయి.
 
అయితే.. జ‌గ‌న్‌ని క‌లిసింది వాస్త‌వ‌మే కానీ... పార్టీలో చేరే విష‌యం ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేదు. ఎవ‌రైతే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇస్తారో ఆ పార్టీలో చేర‌ుతాన‌ని చెప్పారు. ఐతే ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉంటారనీ, గుంటూరు నుంచి పోటీ చేయ‌నున్నారు అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. 
 
కానీ... ఏమైందో ఏమో కానీ... అలీ చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చి వైసీపీలో చేరారు. అలీని త‌న పార్టీలోకి ఆహ్వానించారు జగన్. అయితే... ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అలీ పోటీ చేయ‌నున్నారు అనేది తెలియాల్సి వుంది. కాగా వైకాపాలో చేరుతున్న సంగతి పవన్ కల్యాణ్‌కు చెప్పే చేరినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments