Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల ప్రకారం... నో మాస్క్- నో పెట్రోల్...

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (17:36 IST)
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: రాబర్ట్ సన్ పేట పోలీసులు నూతన  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బందరు పట్టణంలో రాబర్ట్ సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు యజమానులకు, అక్కడ పనిచేసే సిబ్బందికి, అలాగే పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన వాహనదారులకు మాస్క్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సోమవారం నుండి మాస్క్ లేకపోతే  పెట్రోల్, డీజిల్ కొట్టరని, అలాగే అపరాధ రుసుము కూడా విధిస్తారని తెలియజేసారు. ఇలాంటి కఠినమైన నిబంధన విధించినా ప్రజలు మాస్కులు వేసుకుంటారో లేదంటా అపరాధ రుసుము కడుతూ వుంటారో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments