Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు మెసేజ్‌లు పంపుతున్న మరదలిపై కేసు పెట్టిన భార్య.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (22:27 IST)
బావామరదళ్లన్న తరువాత ఒకరినొకరు ఆట పట్టించుకోవడం సహజం. అంతేకాదు మెసేజ్‌లు కూడా చేసుకుంటుంటారు. అదేమీ తప్పేమీ కాదు. అయితే తన భర్తకు చెల్లెలు మెసేజ్ పెట్టి ఇబ్బంది పెడుతుందన్న కోపంతో ఒక అక్క ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
హైదరాబాద్ మోతీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌కు ఆరునెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన నేహతో వివాహమైంది. వివాహమైనప్పటి నుంచి రెండు నెలల పాటు వీరి కాపురం సజావుగా సాగుతుండేది. అయితే నేహ చెల్లెలు స్వాతిక, శ్రీనివాస్ ఫోన్ నెంబర్ తీసుకుని ఆయన్ను ఆట పట్టించడం ప్రారంభించింది. వాట్సాప్‌లలో ఇష్టమొచ్చినట్లు ఫోటోలు పెడుతూ, వల్గర్ వీడియోస్ పంపిస్తూ శ్రీనివాస్‌ను ఇబ్బందులకు గురిచేసేది.
 
దీంతో భర్త శ్రీనివాస్ తన భార్య నేహ దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళాడు. దీంతో బాధితురాలు మోతీనగర్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త మానసికంగా ఇబ్బందులుపడుతున్నాడని, స్వాతిక పంపిన మెసేజ్‌లు, ఫోటోలు, వల్గర్ వీడియోస్ మొత్తాన్ని పోలీసులకు అందించింది. పోలీసులు స్వాతికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments