రెండు లారీలు ఢీ, ఇరుక్కుపోయిన వ్యక్తి గ్రేట్ ఎస్కేప్(Video)

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (18:22 IST)
తృటిలో తప్పిన ప్రాణాపాయం
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి శివారులోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో రెండు లారీలు బీభత్సం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. కాగా రోడ్డును దాటుతూ రెండు లారీల మధ్య ఓ వ్యక్తి ఇరుక్కుపోయాడు. 
 
అయితే ఆ వ్యక్తి  ఎలాంటి గాయాలు లేకుండా అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు. రెండు లారీలు రోడ్డుపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి రోడ్డుపై నుంచి లారీలను తొలగించారు. రెండు లారీలు ఢీకొన్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: తప్పుడు ప్రచారం చేసిన వారిపై రష్మిక మందన్నా ఘాటు హెచ్చరిక

Aadi: షూటింగ్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ బుల్లెట్ రెడ్డి

Vishal: ఎం.జి.ఆర్..పై రాజేంద్ర ప్రసాద్ మాటల్ని ఖండించిన తమిళ హీరో విశాల్

కొండాలక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంటరీ విధానంపై జ్యూరీ సభ్యులు ప్రశంసలు

Dhurandhar: ధురంధర్: ది రివెంజ్ కు ముందు ధురంధర్ రీ-రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

కొలెస్ట్రాల్‌ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

తర్వాతి కథనం
Show comments