Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ సభ్యులకు తన వల్ల కరోనా వస్తుందేమోనని చెట్టెక్కి యువకుడు నివాసం

Webdunia
శనివారం, 15 మే 2021 (10:58 IST)
నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, కోతనందికొండ గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇంట్లోవారికి తన వల్ల కరోనా వస్తది ఏమో అన్న భయంతో.. చిన్న ఇంట్లో ఉండే అవకాశం లేకపోవడంతో.. ఇంటి ముందు చెట్టు మీద నివాసం ఏర్పరుచుకున్నాడు రామవత్ శివ అనే యువకుడు.

కుటుంబ సభ్యులు నలుగురు ఇంట్లోనే ఉంటుండగా.. శివ మాత్రం ఇంటి ముందు చెట్టు పైన మంచం  కట్టి అక్కడే గత తొమ్మిది రోజులుగా నివాసం ఉంటున్నాడు. తాగునీరు, భోజనం కింది నుంచి పంపిస్తారు. ఇంట్లో ఒకటే రూమ్ కావడంతో.. వసతి లేక ఇలా ఉంటున్నట్టు కరోనా బాధితుడు చెబుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments