కుటుంబ సభ్యులకు తన వల్ల కరోనా వస్తుందేమోనని చెట్టెక్కి యువకుడు నివాసం

Webdunia
శనివారం, 15 మే 2021 (10:58 IST)
నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, కోతనందికొండ గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇంట్లోవారికి తన వల్ల కరోనా వస్తది ఏమో అన్న భయంతో.. చిన్న ఇంట్లో ఉండే అవకాశం లేకపోవడంతో.. ఇంటి ముందు చెట్టు మీద నివాసం ఏర్పరుచుకున్నాడు రామవత్ శివ అనే యువకుడు.

కుటుంబ సభ్యులు నలుగురు ఇంట్లోనే ఉంటుండగా.. శివ మాత్రం ఇంటి ముందు చెట్టు పైన మంచం  కట్టి అక్కడే గత తొమ్మిది రోజులుగా నివాసం ఉంటున్నాడు. తాగునీరు, భోజనం కింది నుంచి పంపిస్తారు. ఇంట్లో ఒకటే రూమ్ కావడంతో.. వసతి లేక ఇలా ఉంటున్నట్టు కరోనా బాధితుడు చెబుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments