Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహినీ వాహనంపై సర్వేశ్వరుడు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం ఉదయం కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మోహినీ అవతారంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (12:57 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం ఉదయం కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మోహినీ అవతారంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని వజ్ర వైఢూర్యాలతో పొదిగిన కనకాభరణాలు, గజమాలలతో అలంకరించి వాహనంపై అధిష్టింపజేశారు. అంతకుకు ముందు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మోహినీ అవతారంపై ఉన్న స్వామివారిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. 
 
నాలుగోరోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వభూపాల వేషధారిగా ఉభయ నాంచారుల సమేతంగా స్వామివారు విహరించారు. శరణుగోరి వచ్చిన భక్తజనానికి అభయ ప్రదానం చేశారు. ఇటీవల రూపొందించిన ఏడడుగుల సంపూర్ణ స్వర్ణమయ సర్వభూపాల వాహనం రాత్రివేళ దేదీప్యమానంగా వెలుగులీనింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments