Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవేంకటేశుని పాదాల నుంచి వచ్చే తీర్థం...

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (22:19 IST)
పూర్వం తుంగభద్రనదీ తీర్థంలో పద్మనాభునిపుత్రుడైన కేశవుడనే బ్రాహ్మణ యువకుడు వేశ్యాలంపటుడయ్యాడు. ధనం మీద దురాశతో ఒక విప్రుని చంపాడు. ఆ మరుక్షణమే బ్రహ్మహత్యాపాపం భయంకర రూపంతో అతని వెంట పడింది. కేశవుడు భయంతో దేశాలన్నీ తిరుగుతూ, తన తండ్రి కాళ్లపై పడి రక్షించమని ప్రార్థించాడు. 
 
అదే సమయానికి అక్కడికి వచ్చిన భరద్వాజ మహర్షి కటహ తీర్థమహిమను తెలియజేసి, ఆ తీర్థాన్ని సేవింపజేయమని ఆనతిచ్చాడు. కేశవ వర్మ తండ్రితో కూడా కూడా తిరుమల క్షేత్రాన్ని చేరుకుని శ్రీస్వామివారి కోనేట్లో స్నానమాచరించాడు. తరువాత వరాహస్వామిని దర్శించుకున్నాడు. 
 
అటు తర్వాత శ్రీవేంకటేశ్వరుని దర్శించి, పిదప శ్రీ స్వామివారి పాదాల నుండి స్రవించే కటాహతీర్థాన్ని స్వీకరించి బ్రహ్మహత్యాది మహాపాపాలను తొలగించుకున్నాడు. అలాగే కర్మరోగాలను కూడా పోగొట్టుకున్నాడు. ఈ కటాహతీర్థ జలాన్ని ఎవరైనా పానం చేయవచ్చుని, స్పర్శదోషం లేని ఆ తీర్థం, బ్రహ్మహత్యాది మహాపాపాలను తొలగించడమే కాకుండా, కర్మరోగాలైన భయంకర వ్యాధులను కూడా పోగొడుతుందని స్కందపురాణంలో చెప్పబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశంలోనే తొలి అర్బన్ రేప్ వే సేవలు.. వ్యయం రూ.807 కోట్లు!!

హిందువులు నడిపే మాంసపు షాపులకు ప్రత్యేకంగా సర్టిఫికేషన్... ఎక్కడ?

కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి షాక్ : 25 వరకు జైల్లోనే...

ఔటర్ రింగ్ రోడ్డు టు ఇబ్రహీంపట్నం, ప్రేమజంటల రాసలీలలు, దోపిడీ దొంగతనాలు

మోసం చేయడమంటే ఇదేనేమో ... కూటమి సర్కారుపై వైఎస్.షర్మిల ధ్వజం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రినాథరావు నక్కిన నిర్మాణంలో చౌర్య పాఠం రిలీజ్ డేట్ ఫిక్స్

దిల్ రూబా వుమెన్ రెస్పెక్ట్ ఫీలయ్యేలా ఉంటుంది : కిరణ్ అబ్బవరం

ల్యాంప్ సినిమా నచ్చి డిస్ట్రిబ్యూటర్లే రిలీజ్ చేయడం సక్సెస్‌గా భావిస్తున్నాం

''బాహుబలి-2'' రికార్డు గల్లంతు.. ఎలా?

వీర ధీర సూరన్ పార్ట్ 2 లవ్ సాంగ్ లో నేచురల్ గా విక్రమ్, దుషార విజయన్ కెమిస్ట్రీ

తర్వాతి కథనం
Show comments