మంచు విష్ణు ఆవిష్క‌రించిన‌ రావ‌ణ‌లంక ట్రైల‌ర్

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (16:32 IST)
Krish Bandipalli- Vishnu manchu
రియ‌ల్ ఎస్టేట్‌ రంగంలో ఎంతోమందికి ఉపాధి క‌ల్పించి వ్యాపార‌వేత్త‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించి, ఇప్పుడు సినీ రంగంలోకి రావ‌ణ‌లంక చిత్రంతో హీరోగా నిర్మాత‌గా అడుగు పెడుతున్నారు క్రిష్ బండిప‌ల్లి. కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి బిఎన్ఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 
 
క్రిష్ స‌ర‌స‌న అస్మిత కౌర్ భ‌క్షి హీరోయిన్ గా న‌టించారు. ఈ సినిమాకు సంబంధించిన ప‌బ్లిసిటీ కంటెంట్ ఇప్ప‌టికే విడుద‌లై అనూహ్య స్పంద‌న అందుకోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్ర‌ముఖ స్టార్ హీరో, మా అధ్య‌క్ష‌లు మంచు విష్ణు చేతులు మీదుగా రావ‌ణలంక ట్రైల‌ర్ ని విడుద‌లైంది. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా అటు మాస్ ఆడియెన్స్ ని ఇటు క్లాస్ ఆడియెన్స్ ని ఆక‌ట్టుకునే విధంగా ఈ సినిమా ఉండ‌బోతుంద‌నే రీతిన ఈ ట్రైలర్ ని రెడీ చేశారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. 
 
ప్ర‌పంచ‌వ్యాప్తంగా అక్టోబ‌ర్ 29న భారీ రేంజ్ లో ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లుగా రావ‌ణ‌లంక నిర్మాత‌, హీరో క్రిష్ తెలిపారు. ఈ సినిమాలో ప్ర‌ముఖ న‌టులు ముర‌ళి శ‌ర్మ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుద‌లైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments