#RangulaRaatnamTrailer : ప్రియురాలి మాయలో హీరో రాజ్‌ తరుణ్

యువ నటీనటులు రాజ్ తరుణ్, చిత్రా శుక్లాల కాంబినేషన్‌లో శ్రీ రంజని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగుల రాట్నం". టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున తమ సొంత బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై ఈ

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (10:42 IST)
యువ నటీనటులు రాజ్ తరుణ్, చిత్రా శుక్లాల కాంబినేషన్‌లో శ్రీ రంజని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగుల రాట్నం". టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున తమ సొంత బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఇందులో 'ఆ రెడ్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి ఉంది కదా, వెళ్లి ఆమెను బాగా చూడు' అంటూ హీరో తల్లి డైలాగ్ కొడుతోంది. తమ ఇంట్లో తాను, తన తల్లి మాత్రమే ఉంటామని హీరో అంటున్నాడు. 'ఇంత ఎండలో ఏంటి నీ రొమాన్సు' అంటూ హీరో తల్లి చెప్పిన మరో డైలాగ్‌ను ఈ ట్రైలర్ ద్వారా వినిపించారు. అమ్మ చెప్పే మాటలు వినిపించుకోని హీరో ప్రేయసి చెప్పే మాటలను మాత్రం తప్పకుండా పాటిస్తున్నాడు. ఆ ట్రైలర్‌ను ఓసారి చూడండి. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తీవ్రమైన డిప్రెషన్.. టవల్‌తో భార్యను హత్య చేసిన ఇస్రో రిటైర్డ్ అధికారి

రాజమండ్రి జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశా... అదొక శిక్షణా కేంద్రం : అంబటి రాంబాబు

Ambati Rambabu: రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన అంబటి రాంబాబు

Sudarshan Reddy: తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ.. సుదర్శన్ రెడ్డికి ఆ ఛాన్స్?

భోపాల్‌లో 'శుభలగ్నం' మూవీ రిపీట్ - రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments