#RangulaRaatnamTrailer : ప్రియురాలి మాయలో హీరో రాజ్‌ తరుణ్

యువ నటీనటులు రాజ్ తరుణ్, చిత్రా శుక్లాల కాంబినేషన్‌లో శ్రీ రంజని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగుల రాట్నం". టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున తమ సొంత బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై ఈ

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (10:42 IST)
యువ నటీనటులు రాజ్ తరుణ్, చిత్రా శుక్లాల కాంబినేషన్‌లో శ్రీ రంజని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగుల రాట్నం". టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున తమ సొంత బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఇందులో 'ఆ రెడ్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి ఉంది కదా, వెళ్లి ఆమెను బాగా చూడు' అంటూ హీరో తల్లి డైలాగ్ కొడుతోంది. తమ ఇంట్లో తాను, తన తల్లి మాత్రమే ఉంటామని హీరో అంటున్నాడు. 'ఇంత ఎండలో ఏంటి నీ రొమాన్సు' అంటూ హీరో తల్లి చెప్పిన మరో డైలాగ్‌ను ఈ ట్రైలర్ ద్వారా వినిపించారు. అమ్మ చెప్పే మాటలు వినిపించుకోని హీరో ప్రేయసి చెప్పే మాటలను మాత్రం తప్పకుండా పాటిస్తున్నాడు. ఆ ట్రైలర్‌ను ఓసారి చూడండి. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

మితిమీరి గోధుమ రోటీలను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments