ఫోన్ బిల్లు చూసి బిత్తరపోయిన పద్మనాభం.... సిగ్గుపడుతూ చెబుతున్న పనిమనిషి....

ఫోన్‌ బిల్లు చూసి బిత్తరపోయిన బడ్జెట్‌ పద్మనాభం. ఇంట్లో వాళ్లందరిని పిలిచి ఎవరిన్ని కాల్స్‌ చేశారని నిలదీశాడు. మరి ఈ విషయంలో ఎరరు అబద్దాలాడారో చూద్దాం.

Webdunia
సోమవారం, 9 జులై 2018 (16:35 IST)
ఫోన్‌ బిల్లు చూసి బిత్తరపోయిన బడ్జెట్‌ పద్మనాభం. ఇంట్లో వాళ్లందరిని పిలిచి ఎవరిన్ని కాల్స్‌ చేశారని నిలదీశాడు. మరి ఈ విషయంలో ఎరరు అబద్దాలాడారో చూద్దాం.
 
కొడుకు: నేను ఆఫీస్‌ ఫోన్‌ మాత్రమే వాడతాను.
భార్య: ఫోన్‌ అవసరముంటే మా మేనేజర్‌గారి అకౌంట్లోనే చేస్తా!
కూతురు: నా కాల్స్‌కి ఆఫీసే పే చేస్తుంది.
ఇంటి పనిమనిషి (సిగ్గుపడుతూ) : మీరంతా ఆఫీసుల్లోనే ఫోన్లు చేస్తున్నారు కదా! అని నేను ఈ ఫోన్‌ వాడుతున్నా. మరి నా ఆఫీస్‌ ఇదే కదా అయ్యగారు..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం

టెక్కీలుగా తక్కువ జీతానికే పనిచేసే బదులు బొగ్గుల పొయ్యిపై చికెన్ స్నాక్స్ అమ్మడం బెటర్, వీడియో

హైదరాబాద్ నగరంలో ఎకరం భూమి ధర రూ.237 కోట్లు

డీకే మంత్రివర్గంలో నా కొడుక్కీ కీలక పదవి ఇవ్వాల్సిందే : రాహుల్ వద్ద సిద్ధు డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళిస్తున్న త్యాగధనులు, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments