ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (20:20 IST)
తండ్రి: ఏంట్రా సుధాకర్ భోజనం నిలబడి తింటున్నావ్?
కొడుకు: భార్య సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నానని మీరు తిట్టారుగా... అందుకే నిలబడి తింటున్నాను.
 
2.
టీచర్: చింటూ... ఇలాంటి లెక్కలు చేస్తే మెదడు పదునెక్కుతుందని చెప్పానా... మరి ఎందుకు చేసుకురాలేదురా?
చింటూ: మెదడు పదునెక్కితే కోసుకుంటుందేమోనని భయపడి చేయలేదు టీచర్.
 
3.
లత: మీ ఆయన నువ్వు ఏం కూర చేసినా లొట్టలేసుకుని తినేస్తారంట... ఏంటి రహస్యం?
సుమ: ఏమీలేదు... నేను ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను. అంతే...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణం తీసిన వ్యాపారవేత్త సరదా, కట్లపామును పట్టుకుని ఫ్రెండ్స్ భయపెట్టబోతే కాటువేసింది, వీడియో

నిశ్చితార్థం.. పెళ్లి చేసుకోమని మహిళా కానిస్టేబుల్ వేధింపులు.. అంతే గోదావరిలో...?

లగ్జరీ రిసార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం.. పర్యాటకుడు మృతి... ఎక్కడ?

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. తెలంగాణలో 24 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభం

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ప్రైవేట్ బస్సు పూర్తిగా కాలిపోయింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు

శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు

వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

పిస్తా పప్పులు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments