ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (20:20 IST)
తండ్రి: ఏంట్రా సుధాకర్ భోజనం నిలబడి తింటున్నావ్?
కొడుకు: భార్య సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నానని మీరు తిట్టారుగా... అందుకే నిలబడి తింటున్నాను.
 
2.
టీచర్: చింటూ... ఇలాంటి లెక్కలు చేస్తే మెదడు పదునెక్కుతుందని చెప్పానా... మరి ఎందుకు చేసుకురాలేదురా?
చింటూ: మెదడు పదునెక్కితే కోసుకుంటుందేమోనని భయపడి చేయలేదు టీచర్.
 
3.
లత: మీ ఆయన నువ్వు ఏం కూర చేసినా లొట్టలేసుకుని తినేస్తారంట... ఏంటి రహస్యం?
సుమ: ఏమీలేదు... నేను ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను. అంతే...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

తర్వాతి కథనం
Show comments