Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో యువర్ స్క్రీన్ పోర్టల్ - తక్కువ ధరకే సినిమా టిక్కెట్లు

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (11:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా సినిమా టిక్కెట్లను విక్రయించే విధానాన్ని నూతనంగా తీసుకొచ్చింది. దీనికి న్యాయస్థానం సైతం సమ్మతం తెలిపింది. ఇపుడు ఈ ఆన్ లైన్ టిక్కెట్లను విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా యువర్ స్క్రీన్ పేరుతో ఓ పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ ఛైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. 
 
యువర్ స్క్రీన్ పోర్టల్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే అదనపు చార్జీల మోత ఉండబోదన్నారు. యువర స్క్రీన్ పోర్టల్ వినియోగం ద్వారా బ్లాక్ టిక్కెటింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని ఆయన తెలిపారు. ప్రేక్షకులకు తక్కువ ధరకే టిక్కెట్లు అందుబాటులో తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలోనే యువర్ స్క్రీన్ పోర్టల్ ద్వారా టిక్కెట్ల విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments