Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువ నటుడు సేతురామన్ గుండెపోటుతో మృతి

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (13:50 IST)
Sethuraman
కోలీవుడ్‌లో యువ నటుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కోలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. కన్న లడ్డు తిన్నా ఆసయ్య ఫేం సేతురామన్ (36) గుండెపోటుతో మృతి చెందాడు. 
 
చిన్న వయస్సులో గుండెపోటుతో సేతురామన్ మరణించడం.. సినీ నటులను, ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్నాయి. వృత్తిరీత్యా ఆయన చర్మవ్యాధి నిపుణుడు కాగా, అనేక మంది కోలీవుడ్ నటులతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకున్నాడు.
 
2013లో విడుదలైన కన్నా లడ్డూ తిన్నా ఆసయ్య చిత్రం ద్వారా ఇండిస్టీలో అడుగు పెట్టారు సేతురామన్. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ట్విటర్‌ ద్వారా పలువురు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments