Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంట రాజేస్తే చాలు.. హ్యాపీగా స్మార్ట్ ఫోనుకు ఛార్జ్ పెట్టుకోవచ్చు!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:35 IST)
ప్రయాణాల్లో సెల్ ఫోన్‌లో బ్యాటరీ ఖాళీ అయిపోవడం సహజమే. వెళ్ళిన ప్రాంతాల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు వీలులేకపోవచ్చు. అలాంటి సమయాల్లో మీరు కాసింత మంట రాజేయగలిగితే చాలు ఎంచక్కా ఐఫోన్‌ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందుకోసమే.. ‘ఫ్లేమ్‌స్టోవర్‌’ అనే సరికొత్త ఛార్జర్‌‌ను ఓ సంస్థ ఆపిల్ సంస ఆపిల్ సంస్థ మార్కెట్‌లోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్లతోపాటు.. చిన్నపాటి గ్యాడ్జెట్లకు కూడా ఈ ఛార్జర్‌ పనిచేస్తుందని తయారీ సంస్థ చెబుతోంది.
 
మంట రాజేసి.. ఛార్జర్‌కు ఓ వైపు ఉండే బ్లేడును మంటలో ఉంచాలి. అది ఉష్ణ శక్తిని గ్రహించడం ద్వారా ఆ హీట్‌ను చిన్నటి విద్యుత్ జనరేటర్లోకి పంపిస్తుంది. ఆ జనరేటర్‌ నుంచి యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా కనెక్ట్‌ చేసుకుని ఐఫోన్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చునని ఆపిల్ సంస్థ వెల్లడించింది. ఇందులో ఛార్జింగ్ పెడితే రెండు నిమిషాల పాటు ఫోన్ మాట్లాడుకోవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments