Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంట రాజేస్తే చాలు.. హ్యాపీగా స్మార్ట్ ఫోనుకు ఛార్జ్ పెట్టుకోవచ్చు!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:35 IST)
ప్రయాణాల్లో సెల్ ఫోన్‌లో బ్యాటరీ ఖాళీ అయిపోవడం సహజమే. వెళ్ళిన ప్రాంతాల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు వీలులేకపోవచ్చు. అలాంటి సమయాల్లో మీరు కాసింత మంట రాజేయగలిగితే చాలు ఎంచక్కా ఐఫోన్‌ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందుకోసమే.. ‘ఫ్లేమ్‌స్టోవర్‌’ అనే సరికొత్త ఛార్జర్‌‌ను ఓ సంస్థ ఆపిల్ సంస ఆపిల్ సంస్థ మార్కెట్‌లోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్లతోపాటు.. చిన్నపాటి గ్యాడ్జెట్లకు కూడా ఈ ఛార్జర్‌ పనిచేస్తుందని తయారీ సంస్థ చెబుతోంది.
 
మంట రాజేసి.. ఛార్జర్‌కు ఓ వైపు ఉండే బ్లేడును మంటలో ఉంచాలి. అది ఉష్ణ శక్తిని గ్రహించడం ద్వారా ఆ హీట్‌ను చిన్నటి విద్యుత్ జనరేటర్లోకి పంపిస్తుంది. ఆ జనరేటర్‌ నుంచి యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా కనెక్ట్‌ చేసుకుని ఐఫోన్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చునని ఆపిల్ సంస్థ వెల్లడించింది. ఇందులో ఛార్జింగ్ పెడితే రెండు నిమిషాల పాటు ఫోన్ మాట్లాడుకోవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

Telangana: తెలంగాణ బియ్యానికి దేశ వ్యాప్తంగా అధిక డిమాండ్: డీకే అరుణ

బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments