Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఏ వేళ చూశానో''.. అదే ధ్యాస నా గుండె నిండా అంటోన్న అర్జున్ రెడ్డి (video)

హీరో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీ అయ్యారు. అర్జున్ రెడ్డి చిత్రంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ''ఏ మంత్రం వేసావే'' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా మార్చి

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (12:02 IST)
హీరో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీ అయ్యారు. అర్జున్ రెడ్డి చిత్రంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ''ఏ మంత్రం వేసావే'' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు సంబంధించిన తొలిపాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఏ వేళ చూశానో కానీ అంటూ సాగే పాట శ్రోతలను అలరిస్తోంది. ఇక ఈ చిత్రానికి అబ్ధుస్ సమంద్ సంగీతం సమకూర్చారు. ఇక శివాని సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
మరోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ రాహుల్ సంకృతియ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నటించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-లుక్ రిలీజ్ చేశారు. దుమ్ము లేపుకుంటూ వెళుతున్న కారు ఫోటోని ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాక్సీవాలా అనే టైటిల్‌ ఈ చిత్రానికి ప్రచారంలో వుంది. జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ బేన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments