పరుచూరి పాఠాలు.. చిరంజీవికి చెప్పినా పట్టించుకోలేదు....

Webdunia
మంగళవారం, 10 మే 2022 (10:23 IST)
'పరుచూరి పాఠాలు' పేరుతో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అనేక అంశాలపై మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన 'ఆచార్య' గురించి కూడా ప్రస్తావించారు. ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్‌ పాత్ర పోషించడంతో కొన్ని పరిమితులకు లోబడి నటించాల్సి వచ్చిందన్నారు. 
 
గతంలో 'శంకర్‌దాదా జిందాబాద్‌' సినిమా చేస్తున్నప్పుడు కూడా ఆ సినిమా చిరు బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదని చెప్పానన్నారు. చిరంజీవి ఇమేజ్‌ మహావృక్షంలాంటిదని, అలాంటి వ్యక్తి 'శాంతి' వచనాలు చెబితే ప్రేక్షకులకు రుచించదని అన్నారు. 
 
ఇదే విషయాన్ని అప్పట్లో చిరు దృష్టికి తీసుకొస్తే, 'మీరు కాస్త రెబల్‌ కాబట్టి, మీకు పెద్దగా నచ్చదులేండి' అన్నట్లు ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారని గోపాలకృష్ణ అన్నారు. చిరంజీవిలాంటి హీరోకు ఉన్న అభిమానగణం తమను ఎంటర్‌టైన్‌చేసేలా సినిమా ఉండాలని కోరుకుంటారని వివరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ.. రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు

Kavitha: కొత్త మేకోవర్‌లో కనిపించిన కల్వకుంట్ల కవిత

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments