Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మల్లీశ్వరి'తో వ్యాయామం యమ డేంజర్ : సోనాక్షీ సిన్హా

విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన చిత్రం "మల్లీశ్వరి". ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ నటించింది. దీంతో ఈమెను తెలుగులో కత్రినా కంటే మల్లీశ్వరిగా గుర్తుండిపోయింది. ఇపుడు ఈ మల్లీశ్వరి మరో

Webdunia
సోమవారం, 9 జులై 2018 (10:57 IST)
విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన చిత్రం "మల్లీశ్వరి". ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ నటించింది. దీంతో ఈమెను తెలుగులో కత్రినా కంటే మల్లీశ్వరిగా గుర్తుండిపోయింది. ఇపుడు ఈ మల్లీశ్వరి మరో బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హాతో కలిసి వ్యాయామాలు చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ నటీమణులు తమ ఇన్‌స్టా‌గ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్టు చేశారు.
 
కత్రినా కైఫ్, సోనాక్షీ సిన్హాలు కలిసి జిమ్‌లో తమ తదుపరి సినిమాకోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. వీరు ట్రైనర్ సమక్షంలో వ్యాయామాలు కొనసాగిస్తున్నారు. కాగా సోనాక్షీ ఇక వ్యాయామం చేయలేనని కోచ్‌కు మొరపెట్టుకుంది. అయినా అతను ఆమెను వ్యాయామం చేయాల్సిందేనని హుకుం జారీచేసినట్టు తెలుస్తోంది. కాగా వీడియోను పోస్టు చేసిన సోనాక్షీ... 'కత్రినాతో వ్యాయామం ఆరోగ్యానికి హానికరం' అని కామెంట్ రాసింది. ఈ వీడియోనూ మీరూ ఓసారి తిలకించండి.

 
 

Statutory warning: working out with @katrinakaif and @rezaparkview is hazardous to health (or possibly quite the opposite)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments