Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

ఐవీఆర్
మంగళవారం, 26 నవంబరు 2024 (23:14 IST)
ఏడాది క్రితం ట్వీట్ పెడితే ఇంకెవరో మనోభావాలు దెబ్బతిన్నాయట, ఇప్పుడు కూడా నాలుగు ప్రాంతాల్లో నాలుగు రోజుల వ్యవధిలో వారు కేసులు పెట్టడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు రాంగోపాల్ వర్మ. ఆయన ఓ వీడియో విడుదల చేసారు. అందులో '' నేనేమీ మంచం కింద దాక్కుని ఏడవడం లేదు, వణికిపోవడం లేదు. నేను పోస్టులు పెట్టినవారికి కాకుండా, ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?
 
అసలు ఈ కేసులు ఎలా నిలుస్తాయి. ఐతే నాకు చట్టాలపై గౌరవం వుంది. ఆ చట్టం ప్రకారం ఓ సిటిజన్‌గా పాటిస్తాను. నేను సినిమా పనిలో ఉండటం వల్ల స్పందించడం కుదరలేదు. నాకు వచ్చిన నోటీసులకు నేను సమాధానం ఇచ్చాను. ఇదేదో మర్డర్ కేసులా ఇంత తొందర ఎందుకో నాకు అర్థం కావడంలేదు'' అంటూ చెప్పుకొచ్చారు వర్మ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Drunk man: తాగిన మత్తులో పక్కింటి మహిళను భార్యగా భావించి ఏం చేశాడంటే?

పాక్ డ్రోన్ దాడితో దెబ్బతిన్న ఇళ్లు: నష్టపరిహారం రూ. 6500, బ్యాంక్ చెక్‌ను ఫ్రేమ్ కట్టించుకుంటానన్న బాధితుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments