Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

ఐవీఆర్
మంగళవారం, 26 నవంబరు 2024 (23:14 IST)
ఏడాది క్రితం ట్వీట్ పెడితే ఇంకెవరో మనోభావాలు దెబ్బతిన్నాయట, ఇప్పుడు కూడా నాలుగు ప్రాంతాల్లో నాలుగు రోజుల వ్యవధిలో వారు కేసులు పెట్టడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు రాంగోపాల్ వర్మ. ఆయన ఓ వీడియో విడుదల చేసారు. అందులో '' నేనేమీ మంచం కింద దాక్కుని ఏడవడం లేదు, వణికిపోవడం లేదు. నేను పోస్టులు పెట్టినవారికి కాకుండా, ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?
 
అసలు ఈ కేసులు ఎలా నిలుస్తాయి. ఐతే నాకు చట్టాలపై గౌరవం వుంది. ఆ చట్టం ప్రకారం ఓ సిటిజన్‌గా పాటిస్తాను. నేను సినిమా పనిలో ఉండటం వల్ల స్పందించడం కుదరలేదు. నాకు వచ్చిన నోటీసులకు నేను సమాధానం ఇచ్చాను. ఇదేదో మర్డర్ కేసులా ఇంత తొందర ఎందుకో నాకు అర్థం కావడంలేదు'' అంటూ చెప్పుకొచ్చారు వర్మ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments