Webdunia - Bharat's app for daily news and videos

Install App

సవతి తల్లి తీరు ఎందుకు? ఏపీ చేసిన తప్పేంటి? మోడీపై మోహన్‌బాబు ట్వీట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు విస్మరించినందుకు నిరసనగా టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (19:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు విస్మరించినందుకు నిరసనగా టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మోసంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది ప్రముఖులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఇప్పటికే సినీ దర్శకుడు కొరటాల శివ గురువారం ఉదయం చేసిన ట్వీట్‌లో.. ప్రధాని నరేంద్ర మోడీని మనిషిగా మార్చుదాం అంటూ పిలుపునిచ్చారు. అలాగే, సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. 
 
ఏపీపై సవ‌తి త‌ల్లి తీరు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. 'ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో స‌వ‌తిత‌ల్లిలా వ్య‌వ‌హ‌రిస్తున్నారెందుకు? ఆ రాష్ట్రం చేసిన త‌ప్పేంటి? ప్ర‌త్యేక హోదాపై ఏమి జ‌రుగుతోంది? ఏపీకి ప్ర‌త్యేక హోదా రావాల‌ని తెలంగాణ కూడా కోరుకుంటోంది. ఇది ఏపీ సెంటిమెంట్ మాత్ర‌మే అనుకుంటున్నారా?' అంటూ మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments