Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ కొడుతుందని పవన్ కళ్యాణ్ అలా చేశారా?

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (18:24 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొన్నటి వరకూ గుబురు గెడ్డం పెంచుకుని ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఐతే అకస్మాత్తుగా ఆ గెడ్డం తీసేసి ట్రిమ్‌గా మారిపోయారు.
 
ఇలా ఆయన ఎందుకు మారారయా అనే చర్చ జరుగుతోంది. కొందరు మాత్రం ఇలా చెప్పేస్తున్నారు. ఏ పిల్లవాడైనా అమ్మ ముందు చాలా నీట్‌గా వుండాలని ప్రయత్నిస్తాడు. శుభ్రంగా లేకపోతే అమ్మ కొడుతుందని భయం. 
 
అర్థమైంది కదా... తాజా పవన్ కల్యామ్ మాతృమూర్తి అంజనాదేవి పార్టీకి రూ. 4 లక్షల విరాళం ఇచ్చారు. ఈ చెక్కును ఇచ్చేందుకు అమ్మ వస్తుందని తెలిసి పవన్ కళ్యాణ్ గబగబా గెడ్డాన్ని తీసేసి నీట్‌గా మారిపోయారు. అదండీ సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments