Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ కొడుతుందని పవన్ కళ్యాణ్ అలా చేశారా?

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (18:24 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొన్నటి వరకూ గుబురు గెడ్డం పెంచుకుని ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఐతే అకస్మాత్తుగా ఆ గెడ్డం తీసేసి ట్రిమ్‌గా మారిపోయారు.
 
ఇలా ఆయన ఎందుకు మారారయా అనే చర్చ జరుగుతోంది. కొందరు మాత్రం ఇలా చెప్పేస్తున్నారు. ఏ పిల్లవాడైనా అమ్మ ముందు చాలా నీట్‌గా వుండాలని ప్రయత్నిస్తాడు. శుభ్రంగా లేకపోతే అమ్మ కొడుతుందని భయం. 
 
అర్థమైంది కదా... తాజా పవన్ కల్యామ్ మాతృమూర్తి అంజనాదేవి పార్టీకి రూ. 4 లక్షల విరాళం ఇచ్చారు. ఈ చెక్కును ఇచ్చేందుకు అమ్మ వస్తుందని తెలిసి పవన్ కళ్యాణ్ గబగబా గెడ్డాన్ని తీసేసి నీట్‌గా మారిపోయారు. అదండీ సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments