Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ మూవీ నుంచి అను అవుట్...కార‌ణం..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే... ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించేందుకు అను ఇమ్మాన్యుయేల్‌ను ఫిక్స్ చేసారు. ఏమైందో ఏమో

Webdunia
సోమవారం, 21 మే 2018 (12:39 IST)
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే... ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించేందుకు అను ఇమ్మాన్యుయేల్‌ను ఫిక్స్ చేసారు. ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ నుంచి అను త‌ప్పుకుంది. దీంతో అను గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు ప్రచారంలోకి వ‌చ్చాయి.
 
దీంతో ఆ స్టోరీలకు ఫుల్‌స్టాప్‌ పడేలా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ అసలు కారణం బయటపెట్టింది. 
యూఎస్‌లో చేయబోయే 50 డేస్‌ షెడ్యూల్‌ కోసం అనూ డేట్స్‌ అడ్జస్ట్‌ కాలేదు. అందుకని మా సినిమాలో నటించరు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకోసమే ఈ క్లారిఫికేషన్‌ ఇచ్చాం’’ అని ట్విట్టర్‌ ఖాతాలో నిర్మాతలు పేర్కొన్నారు. 
 
ఈ విషయంపై అనూ స్పందిస్తూ... ‘‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా డేట్స్‌ క్లాష్‌ కారణంగా అనుకోకుండా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ‘అఅఆ’ టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అని పేర్కొన్నారు. అదీ..సంగ‌తి!

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments