Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్యకు వాయిస్ ఇవ్వనున్న మహేష్ బాబు...

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (13:59 IST)
ఆచార్య సినిమాలో సూపర్ స్టార్ మహేష్ పాలుపంచుకోనున్నాడట. ఎలాగంటే వాయిస్ ఓవర్ ద్వారా. అవును మెగాస్టార్ చిరంజీవి, చెర్రీ నటిస్తున్న ఆచార్య సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని అంటున్నారు. మహేష్ వాయిస్ తో ఈ సినిమా మొదలవుతుందట.
 
హీరోల క్యారెక్టర్స్‌ను మహేష్ వాయిస్ ద్వారా పరిచయం చేస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.   మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ.. అటు మెగా అభిమానులు, ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ న్యూస్ తెలిసి తెగ ఖుష్ అవుతున్నారు. 
 
గతంలో మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా , తారక్ నటించిన బాద్షా సినిమాలకు వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ తన వాయిస్ ఓవర్ తో ఆచార్య సినిమాకు మరింత మైలేజ్ ఇవ్వనున్నారని అంటున్నారు.  

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments