Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్యకు వాయిస్ ఇవ్వనున్న మహేష్ బాబు...

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (13:59 IST)
ఆచార్య సినిమాలో సూపర్ స్టార్ మహేష్ పాలుపంచుకోనున్నాడట. ఎలాగంటే వాయిస్ ఓవర్ ద్వారా. అవును మెగాస్టార్ చిరంజీవి, చెర్రీ నటిస్తున్న ఆచార్య సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని అంటున్నారు. మహేష్ వాయిస్ తో ఈ సినిమా మొదలవుతుందట.
 
హీరోల క్యారెక్టర్స్‌ను మహేష్ వాయిస్ ద్వారా పరిచయం చేస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.   మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ.. అటు మెగా అభిమానులు, ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ న్యూస్ తెలిసి తెగ ఖుష్ అవుతున్నారు. 
 
గతంలో మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా , తారక్ నటించిన బాద్షా సినిమాలకు వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ తన వాయిస్ ఓవర్ తో ఆచార్య సినిమాకు మరింత మైలేజ్ ఇవ్వనున్నారని అంటున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments