'వాల్తేరు వీరయ్య' నుంచి మరో మాస్ బీట్ సాంగ్ రిలీజ్

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (18:29 IST)
మెగాస్టార్ చిరంజీవి - శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ కొల్లి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ బ్యానరుపై నిర్మించగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ నెల 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా చిత్రం విడుదలకానుంది. 
 
ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, ఒక్కో పాటను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు వదిలిన అన్ని పాటలూ సూపర్ డూపర్ హిట్టే. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ బుధవారం మరో సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. 
 
ఈ నెల 11వ తేదీన ఉదయం 10.35 నిమిషాలకు హైదరాబాద్ నగరంలోని మల్లారెడ్డి యూనివర్శిటీలో ఈ మాస్ బీట్ పాటను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. మాస్ మహారాజ్ రవితేజ, ప్రకాష్ రాజ్, బాబి సింహా వంటివారు కీలక పాత్రలను పోషించారు. ఇందులో హీరోయిన్ హనీరోజ్ ఓ కీలక పాత్రను పోషించారు. అలాగే, ఊర్వశి రౌతల్లా ఒక ఐటమ్ సాంగ్‌లో నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

బాబాయ్ హత్యే జగన్‌కు చిన్న విషయం, ఇక పరకామణి చోరీ ఓ లెక్కనా: సీఎం చంద్రబాబు

AI దుర్వినియోగం, పాకిస్తాన్ పార్లమెంట్ లోకి దూసుకొచ్చిన గాడిద, కిందపడ్డ సభ్యులు (video)

Bharat Future City: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు అంతా సిద్ధం

కార్మికులు ఢిల్లీ వెళ్లి కొట్లాడేందుకు రూ.10 లక్షలు ఇస్తా : మాజీ మంత్రి మల్లా రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments