Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీజే చిత్ర ఆత్మహత్య.. ఆ గదిలో అన్ని కండోమ్‌లు ఎందుకు..?

Webdunia
మంగళవారం, 17 మే 2022 (08:17 IST)
బుల్లితెర నటి వీజే చిత్ర ఆత్మహత్య తమిళనాట పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్రకు అత్యంత ఆప్తురాలైన ఆమె స్నేహితురాలు రేఖా నాయర్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. హేమంత్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు చిత్ర ఆత్మహత్యకు పాల్పడటానికి కారకులని రేఖా నాయర్ ఆరోపించింది. 
 
అయితే.. ఆమె చేసిన ఈ ఆరోపణలకు ఆధారాలు లేకపోవడం గమనార్హం. రేఖా నాయర్‌ చెప్పిన కొన్ని విషయాలు విస్తుపోయేలా చేశాయి. చిత్ర, ఆమె భర్త హేమంత్ కలిసి ఉన్న గదిలో చాలా కండోమ్స్ ఉన్నాయని, భార్యాభర్తలు మాత్రమే ఉన్న ఆ గదిలో అన్ని కండోమ్స్ ఎందుకు ఉన్నాయని రేఖా నాయర్ ప్రశ్నించింది.
 
అయితే హేమంత్ మాత్రం తన భార్య ప్రాణం పోవడానికి కారణమైనవాళ్లు కూడా చచ్చిపోవాలని ఇటీవల కూడా వ్యాఖ్యానించాడు. మరోవైపు వీజే చిత్ర ఆత్మహత్యకు పాల్పడిన 17 నెలల తర్వాత ఆమె ఆత్మహత్య కేసులో మరోసారి విచారణ జరగాలని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారు. సీఎంను కలిసి తమ కూతురి మృతిపై నిజానిజాలను నిగ్గు తేల్చేలా మరోసారి దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
 
డిసెంబర్ 9,2020న హోటల్ రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో వీజే చిత్ర కనిపించింది. ఆమె ఆత్మహత్య కేసులో చిత్ర భర్త హేమంత్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 15న బెయిల్‌పై హేమంత్ విడుదలయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments