Webdunia - Bharat's app for daily news and videos

Install App

సృష్టికి మనిషికి ఏంటి సంబంధం.. అదే ''విశ్వామిత్ర''లో?

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:25 IST)
''విశ్వామిత్ర'' సినిమా మార్చి 21వ తేదీన తెరపైకి రానుంది. ఈ  సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని సినీ దర్శకుడు రాజ కిరణ్ చెప్పారు. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్.రాజకిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా కథను.. అమెరికా, న్యూజిలాండ్‌లలో జరిగిన పరిశోధన చేశాక ఈ కథను రాసుకున్నానని చెప్పారు. 
 
సృష్టిలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టిలో ఏం జరుగుతుందో చెప్పడానికి మనుషులు ఎవరు.. అందులో మనుషులు కొంతకాలమేనని చెప్పే కథగా విశ్వామిత్ర తెరకెక్కుతుందని రాజకిరణ్ చెప్పారు. ఈ సినిమా ఫిబ్రవరి 21 విడుదల కానుంది. 
 
ఇక ఈ సినిమాలో అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్, విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, పరుచూరి వెంకటేశ్వర వారు, జీవా, రాకెట్ రాఘవ, సివీఎల్ నరసింహారావు, ఇందు ఆనంద్ తదితరులు నటించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో కలిసి జీవించాలని ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కసాయితల్లి!!

ప్రపంచంలోనే తొలిసారి.. ఫ్లైయింగ్ ట్యాక్సీలు.. ఎక్కడ?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments