Webdunia - Bharat's app for daily news and videos

Install App

సృష్టికి మనిషికి ఏంటి సంబంధం.. అదే ''విశ్వామిత్ర''లో?

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:25 IST)
''విశ్వామిత్ర'' సినిమా మార్చి 21వ తేదీన తెరపైకి రానుంది. ఈ  సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని సినీ దర్శకుడు రాజ కిరణ్ చెప్పారు. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్.రాజకిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా కథను.. అమెరికా, న్యూజిలాండ్‌లలో జరిగిన పరిశోధన చేశాక ఈ కథను రాసుకున్నానని చెప్పారు. 
 
సృష్టిలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టిలో ఏం జరుగుతుందో చెప్పడానికి మనుషులు ఎవరు.. అందులో మనుషులు కొంతకాలమేనని చెప్పే కథగా విశ్వామిత్ర తెరకెక్కుతుందని రాజకిరణ్ చెప్పారు. ఈ సినిమా ఫిబ్రవరి 21 విడుదల కానుంది. 
 
ఇక ఈ సినిమాలో అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్, విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, పరుచూరి వెంకటేశ్వర వారు, జీవా, రాకెట్ రాఘవ, సివీఎల్ నరసింహారావు, ఇందు ఆనంద్ తదితరులు నటించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

Nara Lokesh Deputy CM: నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలి.. చంద్రబాబుతో శ్రీనివాస్ రెడ్డి

తిరుమల ఆలయ అలంకరణ చేస్తుంటే చెరిపేస్తారా?: తితిదే అధికారులపై దాత సునీత ఆగ్రహం

NTR: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఆశిస్తున్నాం.. మంత్రి నారా లోకేష్

Chaganti : చాగంటి పర్యటనలో ఎటువంటి అగౌరవం జరగలేదు-టీటీడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments