భూతల స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్న విష్ణు విశాల్ - జ్వాలా గుత్తా

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (10:17 IST)
ప్రేమ జంటలకు, నవదంపతులకు టూరిస్ట్ స్పాట్‌గా మాల్దీవులు మారిపోయింది. భూతలస్వర్గంగా పేరొందిన మాల్దీవులకు అనేక మంది సెలెబ్రిటీలు విహార యాత్రకు వెళుతున్నారు. 
 
ముఖ్యంగా క‌రోనా త‌ర్వాత ఎవ‌రైన విహార యాత్ర‌కు వెళ్ళాలి అంటే మాల్దీవుస్‌ని ఎంచుకుంటున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్‌, టాలీవుడ్ భామ‌లు మాల్దీవుల్లో చ‌క్క‌ర్లు కొట్ట‌గా ఇటీవ‌ల మోహ‌న్ బాబు ఫ్యామిలీ, కృష్ణం రాజు ఫ్యామిలీ కూడా అక్క‌డికి వెళ్లి అందాల‌ను త‌న‌వితీరా ఆస్వాదించి వ‌చ్చారు. 
 
ఇక ఇప్పుడు కోలీవుడ్ ప్రేమ జంట విష్ణు విశాల్‌, గుత్తా జ్వాల మాల్దీవుల్లో విహరిస్తున్నారు. మాల్దీవుల్లో బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాలాతో క‌లిసి విష్ణు విశాల్ ఎంజాయ్ చేస్తుండ‌గా, వాటికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 
 
కొద్ది రోజుల క్రితం ఈ జంట త‌మ ప్రేమ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌డంతో పాటు నిశ్చితార్ధం కూడా జ‌రుపుకున్నారు. పెళ్లిపై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తామంటున్నారు. గుత్తా జ్వాల బ్యాడ్మింట‌న్ అకాడ‌మీని ప్రారంభించ‌గా, దీనికి సంబంధించిన బాధ్య‌త‌ల‌ను ఆమెనే స్వ‌యంగా చూసుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తీవ్రరూపం దాల్చిన మొంథా : నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు

మొంథా తుఫాను : కూలిపోయిన ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు.. కనెక్టివిటీ తెగిపోయింది..(video)

Cyclone Montha updates: నెల్లూరుకు రెడ్ అలెర్ట్.. గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు

ప్రియుడుని హత్య చేసి.. మృతదేహంపై వైన్ పోసి నిప్పెట్టిన ప్రియురాలు

బాలుడు అపహరణ కేసు : మేనత్త కూతురే కిడ్నాపర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments