Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఆచారి అమెరికా యాత్ర'' ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం..

విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ''ఆచారి అమెరికా యాత్ర''. ఈ సినిమాకు జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కే ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (18:22 IST)
విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ''ఆచారి అమెరికా యాత్ర''. ఈ సినిమాకు జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కే ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ ఐదో తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. 
 
ఖైదీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో హాస్యం పండించిన బ్రహ్మానందం.. తాజాగా ఆచారి అమెరికా యాత్రలో కడుపుబ్బా నవ్విస్తారని సినీ యూనిట్ అంటోంది. కాగా ఇప్పటికే జి.నాగేశ్వర్ రెడ్డితో మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం చిత్రాలు సక్సెస్ కావడంతో ఆచారి అమెరికా యాత్ర సినిమాపై అంచనాలు పెరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కుంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments