Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయత్రి: విష్ణు, శ్రియ లుక్.. "ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం"

విలక్షణ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో 'గాయత్రి' సినిమా తెరకెక్కుతోంది. మదన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, విష్ణు, శ్రియలు కూడా నటిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని.. ఈ సినిమా నుంచి స్ప

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (11:59 IST)
విలక్షణ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో 'గాయత్రి' సినిమా తెరకెక్కుతోంది. మదన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, విష్ణు, శ్రియలు కూడా నటిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని.. ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 
 
విష్ణు-శ్రియలకి సంబంధించిన ఈ పోస్టర్‌లో శ్రియకి 'జడ' అల్లుతూ విష్ణు కనిపిస్తున్నాడు. "ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం" అనే వాక్యంతో వదిలిన ఈ పోస్టర్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా వుంది. 
 
నిఖిలా విమల్, అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. కాగా తాజాగా విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments