Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిగర్ సంఘం భవనం నిర్మాణం.. విశాల్ - నాజర్‌లకు హైకోర్టు నోటీసులు

తమిళనాడు నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందం వ్యవహారంలో లోకనాయకుడు కమలహాసన్, నాజర్, విశాల్, ఎస్‌వీ.శేఖర్ తదితర తొమ్మిది మందికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలను పరిశీలిస్తే... చెన్నై తాంబ

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (13:04 IST)
తమిళనాడు నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందం వ్యవహారంలో లోకనాయకుడు కమలహాసన్, నాజర్, విశాల్, ఎస్‌వీ.శేఖర్ తదితర తొమ్మిది మందికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలను పరిశీలిస్తే... చెన్నై తాంబరానికి చెందిన వారాహి అనే నడిగర్‌ సంఘం సభ్యుడు మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. 
 
భవన నిర్మాణ నిర్ణయం ఏకపక్షమని, తమతో చర్చించకుండానే, బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. కాబట్టి ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని సంఘ సభ్యులందరితో చర్చించి కొత్త ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. 
 
వారాహి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్ , కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, సంఘ ట్రస్ట్ సభ్యులు కమలహాసన్, కుట్టిపద్మిని, ఎస్‌వీ.శేఖర్, పూచిమురుగన్ మొదలగు తొమ్మిది మందికి నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. 
 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments