Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియారా గురించి రానా, రామ్ చరణ్‌లు ఏం చెప్పుకున్నారో తెలుసా...? వైరల్ అవుతున్న వీడియో

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:28 IST)
దగ్గుబాటి రానా నిర్వహిస్తున్న నెం 1 యారి షోకు వినయ విధేయ రామ చిత్ర ప్రమోషన్లో భాగంగా రాంచరణ్, కియారా అద్వానీ ఇద్దరూ హాజరైన సంగతి అందరికీ తెలిసిందే. ఉత్తరాది నుండి వస్తున్న హీరోయిన్ల గురించి ఈ షోలో రాంచరణ్, రానాల మధ్య జరిగిన చర్చ వైరల్ అవుతోంది. 
 
వివరాలలోకి వెళ్తే... కియారా అద్వానీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో రాంచరణ్, రానా మధ్య ఉత్తరాది హీరోయిన్ల గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. టాలీవుడ్ సినిమాలు ఇష్టపడతావా అని రానా కియారాని అడిగాడు. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే ముంబయి నుండి వచ్చిన హీరోయిన్లకు కనీసం తెలుగు అనే భాష ఉంటుందనే విషయం కూడా చాలామందికి తెలియదనీ, తాను అలాంటి హీరోయిన్లతో కలిసి పని చేసానని రానా తెలిపాడు. 
 
దీనికి కియారా సమాధానం ఇస్తూ బాహుబలి తర్వాత తెలుగు తెలియనివాళ్ళు ఉండరని తెలిపింది. అయితే... రాంచరణ్ కల్పించుకుని సౌత్‌లో ఉన్న రాష్ట్రాల పేర్లు చెప్పమని కియారాని అడగ్గా కియారా చెప్పలేకపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

Solar Eclipse In 100 Years : ప్రపంచం మొత్తం చీకటైపోతే ఎలా ఉంటుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments