Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలి కూడా ఓ డిసీజ్ లాంటిదే.. వ్యాక్సీన్ కనిపెడితే బాగుండు

Webdunia
బుధవారం, 6 మే 2020 (14:15 IST)
ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి తన ట్వీట్ ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విజయ్ సేతుపతి.. కరోనా ఎఫెక్టుతో తిండి కోసం అలమటిస్తున్న పేదలనుద్దేశించి ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ''ఆకలి కూడా ఓ డిసీజ్ లాంటిదే. దానికి కూడా ఓ వ్యాక్సీన్ కనిపెడితే బాగుండు'' అని ట్వీట్ చేశారు. 
 
కరోనా, లాక్ డౌన్ ఎఫెక్టుతో ఆహారం, నిత్యావసర సరుకులు లేక కూలీలు, కార్మికులు, పేదలు.. నానా ఇబ్బందులు పడుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు వివిధ ప్రాంతాల్లో ఆకలితో ఉన్నవారికి అవసరమైన వస్తువులు, భోజనం అందిస్తున్నారు.
 
ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ విజయ్ సేతుపతి ట్విట్టర్ లో పిలుపునిచ్చారు. జీవనోపాధి కోల్పోయిన కోలీవుడ్ టెక్నీషియన్స్‌కు విజయ్ ఇప్పటికే రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments