Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌వ్వింత ఫేమ్ విజ‌య్ చౌద‌రి త్రిపుర‌నేని ద‌ర్శ‌క‌త్వంలో ఫైవ్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (10:51 IST)
ఫైవ్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు తేళ్ల ర‌మేష్ స‌న్నాహాలు చేస్తున్నారు. తొలి చిత్రం 'క‌వ్వింత‌'తో ఇటు ప్రేక్ష‌కుల‌, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న విజ‌య్ చౌద‌రి త్రిపుర‌నేని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ద‌ర్శ‌కుడు విజ‌య్ చౌద‌రి త్రిపుర‌నేని మాట్లాడుతూ, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్ యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాని రూపొందిస్తామ‌న్నారు.
 
 ఒక యంగ్ హీరో ఈ సినిమాలో న‌టిస్తార‌నీ, అంద‌రూ టాప్ టెక్నీషియ‌న్ల‌తో ప‌నిచేస్తామ‌నీ ఆయ‌న చెప్పారు. నిర్మాత తేళ్ల ర‌మేష్ మాట్లాడుతూ, ఈ ఏడాది చివ‌ర‌లో షూటింగ్‌ను ప్రారంభిస్తామ‌న్నారు. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ బాగా న‌చ్చింద‌నీ, 'క‌వ్వింత' త‌ర్వాత ఇది ఆయ‌న‌కు రెండో సినిమా అనీ చెప్పారు. ఈ చిత్రానికి ప‌నిచేసే తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని ఆయ‌న‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments