Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు చేశాం.. క్షమించండి.. ఆ విషయాన్ని మర్చిపోయాం: విఘ్నేశ్

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (11:12 IST)
Nayanatara
తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఏదో హడావుడిలో తమ కాళ్లకు చెప్పులున్నాయనే విషయాన్ని మర్చిపోయామని నయనతార భర్త విఘ్నేశ్ శివన్ అన్నారు. వెంకన్నపై తమకు ఎంతో నమ్మకం వుంది. దయచేసి మమ్మల్ని క్షమించండి.. అంటూ విఘ్నేశ్ శివన్ ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. 
 
"తిరుమలలో పెళ్లి చేసుకోవాలన్నదే తమ కోరిక. అందుకే గత నెల రోజుల్లో తిరుమలకు ఐదుసార్లు వచ్చాం. కానీ అనివార్య కారణాల వల్ల మహాబలిపురంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. 
 
దీంతో పెళ్లి అయిన వెంటనే నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణ సేవలో పాల్గొనేందుకు వచ్చామని.. అదే ఆలోచనలో స్వామి వారి దర్శనానికి తర్వాత చెప్పులేసుకుని వచ్చేశామని విక్కీ తెలిపారు. 
 
దర్శనం తర్వాత ఆలయం ముందు ఫోటోలు తీసుకున్నది.. మా పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోవాలనే ఉద్దేశంతోనేనని విఘ్నేశ్ చెప్పారు. ఆ హడావుడిలోనే చెప్పులున్న సంగతిని మర్చిపోయామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayamma’s 69th Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

కారు ప్రమాదానికి గురైన అజిత్- కారు రేసును ఫ్యామిలీ కోసం వదులుకోరా? (video)

రియల్ కాదు రీల్.. రీల్స్ చేస్తూ రైలు నుంచి దూకేసింది.. అత్యాచారం జరగలేదు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments