Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు చేశాం.. క్షమించండి.. ఆ విషయాన్ని మర్చిపోయాం: విఘ్నేశ్

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (11:12 IST)
Nayanatara
తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఏదో హడావుడిలో తమ కాళ్లకు చెప్పులున్నాయనే విషయాన్ని మర్చిపోయామని నయనతార భర్త విఘ్నేశ్ శివన్ అన్నారు. వెంకన్నపై తమకు ఎంతో నమ్మకం వుంది. దయచేసి మమ్మల్ని క్షమించండి.. అంటూ విఘ్నేశ్ శివన్ ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. 
 
"తిరుమలలో పెళ్లి చేసుకోవాలన్నదే తమ కోరిక. అందుకే గత నెల రోజుల్లో తిరుమలకు ఐదుసార్లు వచ్చాం. కానీ అనివార్య కారణాల వల్ల మహాబలిపురంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. 
 
దీంతో పెళ్లి అయిన వెంటనే నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణ సేవలో పాల్గొనేందుకు వచ్చామని.. అదే ఆలోచనలో స్వామి వారి దర్శనానికి తర్వాత చెప్పులేసుకుని వచ్చేశామని విక్కీ తెలిపారు. 
 
దర్శనం తర్వాత ఆలయం ముందు ఫోటోలు తీసుకున్నది.. మా పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోవాలనే ఉద్దేశంతోనేనని విఘ్నేశ్ చెప్పారు. ఆ హడావుడిలోనే చెప్పులున్న సంగతిని మర్చిపోయామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్

Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్‌కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్

Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి

Woman: సంసారానికి రమ్మని రేజర్‌తో భర్త బెదిరింపులు-సీలింగ్‌ ఫ్యానుకు ఉరేసుకున్న భార్య

సింగపూర్ నుంచి హైదరాబాదుకు మార్క్ శంకర్- ICRISATని సందర్శించిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments