Webdunia - Bharat's app for daily news and videos

Install App

''శ్రీనివాస కళ్యాణం''కు వెంకటేష్‌ వాయిస్ ఓవర్.. హైలైట్‌గా నిలుస్తుందట..

సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. నితిన్‌, రాశీఖన్నాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్త

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (16:48 IST)
సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. నితిన్‌, రాశీఖన్నాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ సినిమాలో కొన్ని పాత్రలను పరిచయం చేసే సందర్భాల్లోనూ.. కీలకమైన సన్నివేశాలను లింక్ చేసే సందర్భాల్లోను వాయిస్ ఓవర్ వుంటుందట. ఆ వాయిస్ ఓవర్ వెంకటేశ్‌తో చెప్పిస్తే మరింత బాగా కనెక్ట్ అవుతుందని భావించి ఆయన్ని సంప్రదించారు. 
 
అందుకు అంగీకరించిన వెంకీ ఈ సినిమా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ప్రస్తుతం వెంకీ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోంది. వెంకీ ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు హైలైట్‌గా వుంటుందని సినీ యూనిట్ వెల్లడించింది.

గతంలో ''శ్రీనివాస కళ్యాణం'' అనే టైటిల్‌తో వేంకటేశ్ ఒక సినిమా చేశారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ అయ్యింది. ఇంకా వెంకీకి మంచి పేరు సంపాదించి పెట్టింది. ప్రస్తుతం అదే టైటిల్‌తో తెరకెక్కే సినిమాకు వెంకీ వాయిస్ ఇవ్వడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments