Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం : నటుడు లోహితస్వ ప్రసాద్ కన్నుమూత

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (10:55 IST)
Lohithaswa
కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు లోహితస్వ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 80 యేళ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మరణంపై కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
 
కాగా, ఈయన 500కు పైగా చిత్రాల్లో నటించారు. పలు బుల్లితెర సీరియల్స్‌లో కూడా నటించారు. ఆయన చిత్రపరిశ్రమలోకి రాకముందు ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పని చేశారు. 
 
ఏపీ 47, దాదా, దేవా వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించారు. ఈయన తెలుగు చిత్రం అఖండలో ఎన్ఐఏ అధికారిగా నటించారు. వీటితో పాటు సాహో, అరవింద సమేత, జై లవకుశ  వంటి తెలుగు చిత్రాల్లో కూడా నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Twist In Kiran Royal Case: కిరణ్ మంచి వ్యక్తి.. అతనిపై ఎలాంటి ద్వేషం లేదు.. లక్ష్మీ రెడ్డి

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

Talliki Vandanam: తల్లికి వందనంతో ఆరు కీలక సంక్షేమ పథకాలు అమలు.. నారా లోకేష్

Chandrababu: మార్చి 5,6 తేదీలలో మరోసారి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు

బంగారు నిధుల కోసం 14 యేళ్ల బాలికను నరబలికి సిద్ధం చేశారు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments