Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటమరాయుడుతో రీ ఎంట్రీ ఇస్తున్న వేణు మాధవ్.. పవన్ కల్యాణ్‌ ఆఫరిచ్చారా?

వేణుమాధవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్.. ఈ మధ్య కనిపించట్లేదు. ఇందుకు కారణం ఆయన ఆరోగ్య పరిస్థితి అని రూమర్స్ వచ్చాయి. అప్పట్లో బిజీ కమె

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (14:33 IST)
వేణుమాధవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్.. ఈ మధ్య కనిపించట్లేదు. ఇందుకు కారణం ఆయన ఆరోగ్య పరిస్థితి అని రూమర్స్ వచ్చాయి. అప్పట్లో బిజీ కమెడియన్‌గా వున్న వేణుమాధవ్ రాం చరణ్ ' రచ్చ' తరువాత కనిపించకుండా పోయాడు. దాంతో వేణుమాధవ్ హెల్త్ మీద రకరకాలుగా రూమర్స్ క్రియేట్ అయ్యాయి. 
 
చివరికి వేణుమాధవ్ చనిపోయాడని కూడా రూమర్స్ వచ్చాయి. దాంతో స్వయంగా వేణుమాధవ్ నేను బతికే వున్నాను అని బాధపడుతూ మీడియా ముందుకి వచ్చి చెప్పాడు. తన హెల్త్ బాగానే వుందని..ఇప్పుడు వచ్చే సినిమాలలో బూతు కామెడీ ఎక్కువ అయిపోయిందని.. అందుకే కావాలనే బ్రేక్ తీసుకున్నానని చెప్పుకొచ్చాడు.
 
త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' మూవీతో కమెడియన్‌గా రీఎంట్రీ ఇస్తున్నానని.. ఇంకా రెండు.. మూడు క్రేజీ ప్రాజెక్టులు కూడా చేస్తున్నానని తెలిపాడు. దీంతో వేణు ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. అయితే వేణుమాధవ్ ఆఫర్లు లేక నానా తంటాలు పడుతున్నారని.. అందుకే పవన్ అతనికి తన సినిమాలో ఆఫరిచ్చినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments