Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాపై విరుచుకుపడిన వేణుమాధవ్.. బుద్ధిలేని గాడిదలంటూ..?!

Webdunia
మంగళవారం, 17 మే 2016 (11:50 IST)
టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మీడియాపై విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ.. మీడియాపై ఘాటుగా విమర్శలు చేశాడు. తన మరణంపై వచ్చిన వార్తలను బుద్ధిలేని గాడిదలు రాసిన రాతలేనని సీరియస్ అయ్యాడు. మీడియా తాను మృతిచెందినట్లు రాసిన రాతలపై త్వరలో తాను గవర్నర్ నరసింహన్‌ను కలుస్తానని తెలిపాడు. 
 
కాగా ఇటీవల ఓ టీవీ ఛానల్‌తో పాటు కొన్ని వెబ్‌సైట్లలో టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవి మరణించినట్లు వచ్చిన వార్తలపై వేణుమాధవ్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తప్పుడు వార్తలు రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసయాదవ్‌ని కోరాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments