Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్ను ఇష్టపడిన వాళ్లను ఎప్పుడూ మిస్‌ యూస్‌ చేయకు.. చైతూ కోసమే..?

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (13:52 IST)
నారప్ప`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలు చేస్తున్నారు. అలాగే మరోవైపు రానా దగ్గుబాటితో కలిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నారు.

ఈ విషయాలు పక్కన పెడితే.. ఎప్పుడూ సినిమాలకు సంబంధించిన అప్డేట్సే ఇచ్చే వింకీ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లైఫ్‌ లెసన్స్ కూడా చెబుతున్నారు.

ముఖ్యంగా మేనల్లుడు నాగచైతన్య-సమంతలు విడిపోయిన తర్వాత.. ప్రేమ, నమ్మకం, జీవితం వంటి అంశాలపై వెంకీ తరచూ ఏదో ఒక కొటేషన్‌ పెడుతున్నారు. 
 
తాజాగా కూడా `నిన్ను ఇష్టపడిన వాళ్లను ఎప్పుడూ మిస్‌ యూస్‌ చేయకు. నిన్ను కావాలనుకుంటున్న వాళ్లకు బిజీగా ఉన్నానని చెప్పకు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారో వాళ్లను ఎప్పుడూ మోసం చేయకు. నిన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకునే వాళ్లని మర్చిపోవద్దు` అంటూ ఇన్‌స్టా స్టోరీలో వెంకీ పోస్ట్ పెట్టారు.

దీంతో కొందరు నెటిజన్లు చైతు-సామ్‌లకు వెంకీ తన కొటేషన్స్ ద్వారా పరోక్షంగా హితబోధ చేస్తున్నారని భావిస్తున్నారు. కారణం ఏదైనప్పటికీ వెంకీ ఇన్‌స్టా పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'మీ ఆయన నన్ను వేధిస్తున్నాడు' అని చెప్పినందుకు బాధితురాలిపైనే ఖాకీ దంపతుల దాడి...

లైంగిక కోర్కె తీర్చాలని భర్త ఒత్తిడి: 53 ఏళ్ల భర్తను నరికేసిన 27 ఏళ్ల భార్య

తోతాపురి మామిడి పండ్ల ప్రవేశంపై నిషేధాన్ని ఉపసంహరించుకోండి.. బాబును కోరిన సిద్ధయ్య

Kalpika Ganesh: ప్రిజమ్ పబ్ వ్యవహారం.. కల్పికా గణేష్‌పై గచ్చిబౌలి స్టేషన్‌లో కేసు

భర్త దుబాయ్‌లో వుంటే భార్య వివాహేతర సంబంధం..వద్దు పోమ్మంది.. అంతే సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments